తెలంగాణ

telangana

ETV Bharat / photos

క్యాంటీన్​లో మోదీ లంచ్​- టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుతో ముచ్చట్లు!

By ETV Bharat Telugu Team

Published : Feb 9, 2024, 4:45 PM IST

Modi Lunch At Parliament Canteen : పార్లమెంట్ క్యాంటీన్​లో పలువురు ఎంపీలతో కలిసి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భోజనం చేశారు. ఆ సమయంలో ఎంపీలతో ముచ్చటించారు. మోదీతో కలిసి భోజనం చేసిన వారిలో బీజేపీ ఎంపీలు హీనా గవిత్, ఫాంగ్నోన్ కొన్యాక్, టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు, బీఎస్పీ ఎంపీ రితేశ్​ పాండే, బీజేడీ ఎంపీ సస్మిత్ పాత్ర తదితరులు ఉన్నారు.
పార్లమెంట్​ క్యాంటీన్​లో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలతో ప్రధాని మోదీ శుక్రవారం మధ్యాహ్నం భోజనం చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను చూసేయండి.
భోజనం చేస్తున్న మోదీ
ఎంపీలతో కలిసి మోదీ లంచ్​
భోజనం చేస్తూ ఎంపీలతో మోదీ మాటామంతీ
ఎంపీలతో క్యాంటీన్​లో ప్రధాని
క్యాంటీన్​లో మోదీ
ఎంపీలతో ప్రధాని

ABOUT THE AUTHOR

...view details