తెలంగాణ

telangana

ETV Bharat / photos

మహా కుంభమేళాలో 42 కోట్ల మంది పుణ్యస్నానాలు - MAHA KUMBH 2025 DEVOTEES

Maha kumbh 2025 Devotees : ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇప్పటి వరకు 42కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మరోవైపు ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి. మొత్తంగా దాదాపు 200-300 కి.మీ మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లే కనిపిస్తున్నాయి. (Associated Press)

By ETV Bharat Telugu Team

Published : Feb 10, 2025, 7:30 AM IST

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. (Associated Press)
ఇప్పటి వరకు 42కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు చేశారని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. (Associated Press)
ఆదివారం ఒక్క రోజే కోటి 42 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు చేశారు. (Associated Press)
ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న యాత్రికులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు (Associated Press)
భక్తుల తాకిడికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను ప్రభుత్వం విడుదల చేసింది. (Associated Press)
ఆదివారం సాయంత్రం మహిళలు నిర్వహించిన గంగాహారతి ఆకట్టుకుంది. భారీసంఖ్యలో భక్తులు క్రతువును తిలకించారు (Associated Press)
ప్రయాగ్‌రాజ్‌ వైపు వెళ్లే మార్గాలన్నీ వాహనాలతో కిక్కిరిపోతున్నాయి. (Associated Press)
మొత్తంగా దాదాపు 200-300 కి.మీ మేర ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ జామ్‌లే కనిపిస్తున్నాయి (Associated Press)
గంటలపాటు యాత్రికులు వాహనాల్లోనే ఉండిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. (Associated Press)
కర్ణాటక, ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు కుంభమేళాకు తరలి వెళ్తున్నారు (Associated Press)
ప్రయాగ్​రాజ్​కు తరలివస్తున్న భక్తులు (Associated Press)

ABOUT THE AUTHOR

...view details