ఆంధ్రప్రదేశ్

andhra pradesh

శ్రీశైలం మల్లన్న సేవలో సీఎం చంద్రబాబు - కొత్త లుక్​ - Chandrababu Srisailam Tour

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 1, 2024, 12:19 PM IST

Updated : Aug 1, 2024, 12:28 PM IST

Chandrababu Srisailam Tour : శ్రీశైలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన భ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు సీఎంకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ చంద్రబాబు ప్రదక్షిణలు చేశారు. దర్శనానంతరం తీర్థప్రసాదాలు అందజేసి వేదాశీర్వచనాలిచ్చారు. అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్నారు. ఈ పర్యటనలో చంద్రబాబు పంచెకట్టుతో కనిపించారు. (ETV Bharat)
శ్రీశైలానికి విమానంలో చేరుకున్న చంద్రబాబు (ETV Bharat)
ఆలయానికి చేరుకుంటున్న ముఖ్యమంత్రి (ETV Bharat)
ప్రజలకు అభివాదం చేస్తున్న చంద్రబాబు (ETV Bharat)
శ్రీశైలం మల్లన్న సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు (ETV Bharat)
పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన అర్చకులు (ETV Bharat)
అధికారులతో ముచ్చటిస్తున్న సీఎం (ETV Bharat)
ఆలయాన్ని వీక్షిస్తున్న చంద్రబాబు (ETV Bharat)
అనంతరం శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించి కృష్ణమ్మకు జలహారతి ఇవ్వనున్న చంద్రబాబు (ETV Bharat)
Last Updated : Aug 1, 2024, 12:28 PM IST

ABOUT THE AUTHOR

...view details