ప్రతిధ్వని: బిహార్​ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? - prathidwani debates

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 23, 2020, 9:34 PM IST

ఎన్నికల సమయం సమీపిస్తుండడం వల్ల బిహార్​లో రాజకీయ సమరం ఊపందుకుంది. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీల ప్రచారంతో మరింతగా జోరందుకుంది. గెలుపే లక్ష్యంగా రాజకీయ పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఇష్టారాజ్యంగా హామీలు గుప్పించాయి. అటు నితీశ్​కుమార్​.. ఇటు తేజస్వీయాదవ్​ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఎన్డీఏ, మహాకూటమిలు రసవత్తర సమరానికి సంసిద్ధమవుతున్నాయి. మిగతా పార్టీలు గట్టి పోటీనిచ్చేందుకు బరిలోకి దిగుతున్నాయి. ఈ నేపథ్యంలో బిహార్​ ఎన్నికల సమరంపై ప్రతిధ్వని చర్చ.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.