తెలుగు ప్రజలంతా ప్రేమించే ఛానల్ ఈటీవీ: రమ్యకృష్ణ
'ఈటీవీ ప్రేక్షకులందరికీ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలందరూ అత్యధికంగా ప్రేమించే ఛానల్... ఈటీవీ 25 ఏళ్లుగా అనేక రకాల కార్యక్రమాలతో తెలుగు ప్రజలను అలరిస్తోంది. టీవీ రంగంలో ఆద్యులైన రామోజీరావు వల్లే ఇది సాధ్యమైంది. ఈటీవీ మున్ముందు స్వర్ణోత్సవం, వజ్రోత్సవం, ప్లాటినమ్ జూబ్లీ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాను'... అని అన్నారు సినీ నటి రమ్యకృష్ణ..