thumbnail

By

Published : Nov 29, 2021, 9:52 PM IST

ETV Bharat / Videos

prathidwani: మత్తు బానిసల బలవన్మరణాలు.. బాధితుల్లో యువత, మహిళలు

మత్తు బాధితుల్లో బలవన్మరణాలు పెరుగుతున్నాయి. మద్యం, గంజాయి, ఇతర డ్రగ్స్‌ బారిన పడి కుంగుబాటుకు గురవుతున్న వ్యసనపరులు.. మానసికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు! ఈ ఊబిలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోతున్న వారిలో యువతే అధికం. మహిళలు సైతం ఈ విషవలయంలో చిక్కి బతుకులు బలిచేసుకుంటున్నారు. ఈ బలవన్మరణాలకు కారణం ఏంటి? ఈ సమస్య నుంచి బయటపడడం ఎలా? ఇదే ఈరోజు "ప్రతిధ్వని".

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.