thumbnail

మహిళా దినోత్సంలో క్యాన్సర్​పై అవగాహన

By

Published : Mar 9, 2019, 10:58 AM IST

మహిళా దినోత్సవం పురస్కరించుకొని వనితల ఆరోగ్యం, సాధికారతలపై హైదరాబాద్​లో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. క్యూర్ ఫౌండేషన్, అపోలో క్యాన్సర్ ఆధ్వర్యంలో తాజ్​కృష్ణలో నిర్వహించారు. షీ టీంలో 90 శాతం మంది పురుషులే ఉన్నారని, స్త్రీలను రక్షించడంలో వారు ముందుంటారని కార్యక్రమంలో పాల్గొన్న ఐజీ స్వాతి లక్రా అన్నారు. కార్యక్రమంలో నిర్వహించిన ఫ్యాషన్ షో ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.