నడిరోడ్డుపై ఆపి స్కూటీ లాక్కెళ్లిన దుండగులు - అమృత్సర్ స్కూటీ దొంగతనం
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-17020088-thumbnail-3x2-scooty.jpg)
పంజాబ్లో ముగ్గురు దుండగులు నడిరోడ్డుపై దొంగతనానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి అమృత్సర్లోని ఓ రోడ్డుపై స్కూటీని ఆపి మరీ లాక్కెళ్లారు. స్కూటీ యజమానిని ఆయుధాలతో బెదిరించి ఈ దొంగతనానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దర్యాప్తు చేపడుతున్నట్లు వెల్లడించారు.
Last Updated : Feb 3, 2023, 8:33 PM IST