thumbnail

By

Published : Feb 25, 2020, 10:55 AM IST

Updated : Mar 2, 2020, 12:18 PM IST

ETV Bharat / Videos

చలికాలంలో వణికిస్తున్న వరద- జనం బెంబేలు

బ్రిటన్​లో గత కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ష్రూస్​బెరి పట్టణంలో తుపాను బీభత్సం సృష్టించగా ముగ్గురు మరణించారు. రోడ్లు, ఇళ్లు పూర్తిగా జలమయమయ్యాయి. మరో భారీ వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ హెచ్చరించగా.. స్థానికులు ఆందళన చెందుతున్నారు.
Last Updated : Mar 2, 2020, 12:18 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.