ఆపరేషన్ సముద్ర సేతు: మాల్దీవులకు 'ఐఎన్ఎస్ జలాశ్వ' - ఆపరేషన్ సముద్రసేతు
🎬 Watch Now: Feature Video

కరోనా సంక్షోభంతో విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది కేంద్రం. 'ఆపరేషన్ సముద్ర సేతు' పేరిట వేర్వేరు దేశాల్లోని భారతీయుల్ని నౌకల ద్వారా తీసుకొస్తోంది. ఇందులో భాగంగా మాల్దీవుల్లోని మాలే పోర్ట్కు చేరుకుంది 'ఐఎన్ఎస్ జలాశ్వ'. కరోనా లక్షణాలు లేనివారిని స్వదేశానికి తిరిగి తీసుకురానుందీ నౌక.
Last Updated : May 7, 2020, 1:51 PM IST