చిలీ నిరసనలు మరింత ఉద్రిక్తం - చిలీలో కొనసాగుతున్న నిరసనలు...20 మంది మృతి

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 9, 2019, 2:57 PM IST

చిలీ రాజధాని శాంటియాగోలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్​కెనాన్స్​, బాష్పవాయువులను ప్రయోగించారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో 20 మంది చనిపోగా.. 2500 మంది గాయపడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చిలీ రాజధానిలో జరగాల్సిన రెండు ప్రధాన అంతర్జాతీయ సదస్సులను రద్దు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.