గానగంధర్వుడు ఎస్పీ బాలు పాడిన చివరి పాట ఇదే...

By

Published : Sep 25, 2020, 7:42 PM IST

thumbnail
నాలుగు తరాల మహా గాన వారధిని.. ఆ బాల గోపాలాన్ని తన గాత్రమాధుర్యంతో తన్మయుల్ని చేసిన ఎస్పీ బాలు గొంతు...శాశ్వతంగా మూగబోయింది. కరోనాపై వెన్నెలకంటి రాసిన పాటను బాలు తనదైన శైలిలో పాడి ప్రజలను కరోనా బారిన పడకుండా ఉండాలంటూ అవగాహన కల్పించారు.'ఎక్కడిది కరోనా...ఏమిటి ఈ కరోనా...కంటికి కనిపించని పెను శత్రువు ఈ కరోనా'...అంటూ బాలు పాట పాడారు. కరోనాపై బాలు పాడిన చివరిపాట మీ కోసం.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.