ఆగి ఉన్న రైలులో మంటలు.. క్షణాల్లోనే అంతా..

By

Published : Feb 19, 2022, 10:54 AM IST

Updated : Feb 3, 2023, 8:17 PM IST

thumbnail
Train caught Fire Bihar: బిహార్​లోని మధుబానీ రైల్వేస్టేషన్​లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే రైలు మొత్తం మంటలు వ్యాపించాయి. ఈ సమయంలో ట్రైన్​లో ఎవరూ లేకపోవడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది. మంటలను గమనించిన స్టేషన్ సిబ్బంది.. వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తెచ్చింది.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.