జానపద నృత్యాల మధ్య జిన్​పింగ్​ ప్రయాణం - tamilnadu news

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Oct 11, 2019, 5:04 PM IST

చెన్నై చేరుకున్న చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​ మహాబలిపురానికి బయలుదేరారు. ఆయన వెళ్లే మార్గం ఈస్ట్​కోస్ట్​ రోడ్డులో స్థానికులు ప్రధాని నరేంద్రమోదీ, జిన్​పింగ్​ చిత్రాలతో కూడిన ప్లకార్డులు ప్రదర్శించారు. స్థానిక కళాకారులు జానపద నృత్యాలతో అలరించారు. రహదారంతా ప్రజల ఆటపాటలతో కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.