thumbnail

ప్రపంచంలోనే పొట్టి మహిళ ఓటు సందేశం

By

Published : Apr 11, 2019, 3:14 PM IST

సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్​ దేశ వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర నాగ్​పూర్​లో ఓటు హక్కు వినియోగించుకున్నారు ప్రపంచంలోనే పొట్టి మహిళగా గిన్నిస్​ రికార్డుకెక్కిన జ్యోతి ఆమ్గే. బాధ్యత గల పౌరులుగా ఓటింగ్​లో పాల్గొనాలని తన ఓటుతో సందేశమిచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి పోలింగ్​ కేంద్రానికి వచ్చారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.