రాష్ట్రం మొత్తాన్ని కడిగేస్తున్న కేరళ అగ్నిమాపక సిబ్బంది - కేరళ రాష్ట్రం అష్టదిగ్బంధనం

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Mar 22, 2020, 4:49 PM IST

కరోనా కట్టడి కోసం ప్రధాని పిలుపును స్వాగతిస్తూ దేశ ప్రజలు జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. దక్షిణ భారత దేశంలో జాతీయ రహదారులు, వాణిజ్య దుకాణాలు, వీధులు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కేరళ అలప్పుజ సహా ఇతర ప్రాంతాల్లో రైల్వేస్టేషన్లు, దుకాణాలు వెలవెలబోతున్నాయి. కేరళలో అగ్నిమాపక సిబ్బంది ఎక్కడికక్కడ శానిటైజేషన్​ కార్యక్రమాలు చేపట్టారు. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రాయ్​చూర్​ ప్రాంతం మొత్తం నిర్మానుష్యంగా కనిపించింది.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.