మాస్క్​ను ఇలా ధరిస్తేనే కరోనా నుంచి రక్ష!

By

Published : Jul 20, 2020, 8:02 PM IST

thumbnail
సైకత శిల్పం ద్వారా కరోనా నియంత్రణ చర్యలపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు ఒడిశాకు చెందిన ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్. మాస్కును సరైన రీతిలో ధరిస్తేనే వైరస్​ వ్యాప్తి నివారణ సాధ్యమని సందేశమిస్తూ పూరీ బీచ్​లో ఇసుక శిల్పం రూపొందించారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.