గాంధీ 150: కట్నీలో బాపూ జ్ఞాపకాలు పదిలం
మధ్యప్రదేశ్లోని కట్నీలో పర్యటించిన గాంధీ.. అక్కడి ప్రవేశం వద్ద ఓ భారీ సభను ఏర్పాటు చేశారు. దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా చేతులు కలపాలని ప్రజలను అభ్యర్థించారు. మహాత్ముడి గుర్తుగా కట్నీలో గాంధీ విజ్ఞాన కేంద్రాన్ని నిర్మించారు. కట్నీకి 'బర్దోర్ ఆఫ్ మధ్యప్రదేశ్' అనే బిరుదునిచ్చారు గాంధీ. బాపూ బస చేసిన పాఠశాలలో మహాత్ముడి జ్ఞాపకాలను భద్రపరిచారు. సభ నిర్వహించిన ప్రాంగణాన్ని 'మహాత్మా గాంధీ గేట్' అని పిలుస్తున్నారు.
Last Updated : Oct 2, 2019, 10:11 AM IST