నడిరోడ్డుపై 'రివెంజ్​'.. హత్య కేసు నిందితుడిని ఆరుగురు కలిసి పొడిచి..

By

Published : Mar 11, 2022, 6:00 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

thumbnail
Gruesome murder in Chennai: చెన్నైలోని విల్లివాక్కంలో ముఠా హత్య కలకలం రేపింది. ఆరుగురు కలిసి.. రంజిత్ అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. మృతుడు రంజిత్ గతంలో అలెక్స్ అనే వ్యక్తిని హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దానికి ప్రతీకారంగా ఈ హత్య జరిగి ఉండవచ్చని పోలీసు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.