ETV Bharat / state

లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ - డిజిటల్ తరగతులు పరిశీలించిన జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి

యాదాద్రి భువనగిరి జిల్లా పరిషత్ ఛైర్మన్​ ఎలిమినేటి సందీప్ రెడ్డి... బొమ్మలరామారం మండలంలో పర్యటించారు. తిమ్మాపూర్​లో జరుగుతున్న డిజిటల్ తరగతులను పరిశీలించారు. లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.

ydadri bhuvanagiri zp chairmen limineti sandeep reddy tour in bommalaramaram
లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి
author img

By

Published : Sep 7, 2020, 7:42 PM IST

ydadri bhuvanagiri zp chairmen limineti sandeep reddy tour in bommalaramaram
లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పర్యటించారు. తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులు పరిశీలించారు. పీఎంకేవైస్​ సబ్సీడీ మోటార్లు పంపిణీ చేశారు.
గ్రామపంచాయతీ ట్రాక్టర్​ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.

ydadri bhuvanagiri zp chairmen limineti sandeep reddy tour in bommalaramaram
లక్ష్మితండా చెరువులో చేపలు వదిలిన జడ్పీ ఛైర్మన్ సందీప్ రెడ్డి
యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలో జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పర్యటించారు. తిమ్మాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిజిటల్ తరగతులు పరిశీలించారు. పీఎంకేవైస్​ సబ్సీడీ మోటార్లు పంపిణీ చేశారు.
గ్రామపంచాయతీ ట్రాక్టర్​ను ప్రారంభించారు. అనంతరం లక్ష్మితండా చెరువులో చేప పిల్లల్ని వదిలారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.