ETV Bharat / state

విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యం - విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక, మరికొన్ని చోట్ల వీల్​చైర్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ లేకపోవడం వల్ల పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది.

no power
విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్
author img

By

Published : Jan 22, 2020, 10:46 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక బీఎల్​వీఓ సిబ్బంది, వీల్​ ఛైర్లు లేక వికలాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న 12 వార్డుల్లో 48 మంది పోటీలో ఉన్నారు. 12 వార్డులకు గాను 24 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 15 వేల 637 మంది ఓటర్లు ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్

ఇవీ చూడండి: హలో ఓటర్​.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీల్లోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ సరఫరా లేక పోలింగ్ అరగంట ఆలస్యంగా ప్రారంభమైంది. మరికొన్ని పోలింగ్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక బీఎల్​వీఓ సిబ్బంది, వీల్​ ఛైర్లు లేక వికలాంగులు చాలా ఇబ్బందులు పడ్డారు.

యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో ఎన్నికలు జరుగుతున్న 12 వార్డుల్లో 48 మంది పోటీలో ఉన్నారు. 12 వార్డులకు గాను 24 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. మొత్తం 15 వేల 637 మంది ఓటర్లు ఈ రోజు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యుత్ సరఫరా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్

ఇవీ చూడండి: హలో ఓటర్​.. ఓటేస్తూ సెల్ఫీలు వద్దు!

Intro:Tg_nlg_81_22_election_poling_av_TS10134
యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్...

యాంకర్:యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట లో మున్సిపాలిటీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి...యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో ఎన్నికలు జరుగుతున్న పన్నేడు వార్డుల్లో 48 మంది పోటీలో ఉన్నారు..12 వార్డులకు గాను 24 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు...యాదగిరిగుట్ట మున్సిపాలిటీ లో 15637 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు...ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ స్టేషన్స్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు...కొన్ని పోలింగ్ స్టేషన్స్ లో సరైన సౌకర్యాలు లేక బిఎల్వీఓ సిబ్బంది ఇబ్బంది పడ్డారు...విల్ చైర్లు లేక ఓటు వేయడానికి వచ్చిన వికలాంగులు ఇబ్బంది పడ్డారు...7వార్డులోని పోలింగ్ స్టేషన్ 13 లో విద్యుత్ సరఫరా సరిగా లేక అరగంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది.....




Body:Tg_nlg_81_22_election_poling_av_TS10134Conclusion:Tg_nlg_81_22_election_poling_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.