ETV Bharat / state

Help: రూ. 30వేల విలువగల ఔషదాల అందజేత

author img

By

Published : Jun 5, 2021, 7:17 PM IST

యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాల పూర్వ విద్యార్థులు.. రూ. 30వేల విలువగల ఔషదాలను ప్రాథమిక కేంద్రానికి అందించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది.. ఈ విషయంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.

School alumni donated medicines
School alumni donated medicines

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాల 1984-85 పదో తరగతి బ్యాచ్​.. స్నేహితుల కృషితో కొంతమంది డబ్బులు వేసుకుని సుమారు రూ. 30వేల విలువగల ఔషదాలను యాదగిరిగుట్ట ప్రాథమిక కేంద్రానికి అందించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది.. ఈ విషయంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఔషదాలు ఇచ్చినవారిలో గిరిధర్​, కరుణాకర్​, రచ్చ శ్రీనివాస్​, మధుమతి, విప్లవరెడ్డి, బి.వెంకటేశ్, మాధవాచార్య, డి.శ్రీను, లలిత, గణేశ్​, పాపిరెడ్డి తదితరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. ఈ కార్యక్రమం చేపట్టారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురువతున్నాయని.. లాక్​డౌన్​ కారణంగా పని లేక ఉపాధి కోల్పోయిన వారికి ఔషదాలు కొనలేని స్థితిలో ఉన్నారని అన్నారు.

యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట ప్రభుత్వ పాఠశాల 1984-85 పదో తరగతి బ్యాచ్​.. స్నేహితుల కృషితో కొంతమంది డబ్బులు వేసుకుని సుమారు రూ. 30వేల విలువగల ఔషదాలను యాదగిరిగుట్ట ప్రాథమిక కేంద్రానికి అందించారు. ప్రాథమిక ఆరోగ్య వైద్య సిబ్బంది.. ఈ విషయంపై వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఔషదాలు ఇచ్చినవారిలో గిరిధర్​, కరుణాకర్​, రచ్చ శ్రీనివాస్​, మధుమతి, విప్లవరెడ్డి, బి.వెంకటేశ్, మాధవాచార్య, డి.శ్రీను, లలిత, గణేశ్​, పాపిరెడ్డి తదితరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి.. ఈ కార్యక్రమం చేపట్టారు. కరోనా సమయంలో ఇబ్బందులు ఎదురువతున్నాయని.. లాక్​డౌన్​ కారణంగా పని లేక ఉపాధి కోల్పోయిన వారికి ఔషదాలు కొనలేని స్థితిలో ఉన్నారని అన్నారు.

ఇదీ చూడండి: 'కుటుంబ ఆత్మహత్య అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.