ETV Bharat / state

తెరుచుకున్న యాదాద్రి దేవాలయం - సూర్యగ్రహణం యాదాద్రి లక్ష్మీ నరసింహ దేవస్థానం

సూర్యగ్రహణం ముగియడం వల్ల యాదాద్రి దేవాలయాన్ని అర్చకులు తిరిగి తెరిచారు. ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ జరిపారు. స్వామి వారి దర్శనాన్ని పునరుద్ధరించారు.

యాదాద్రి ఆలయం
యాదాద్రి ఆలయం
author img

By

Published : Jun 21, 2020, 6:24 PM IST

సూర్యగ్రహణం వల్ల శనివారం రాత్రి మూసేసిన యాదాద్రి దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అర్చకులు తెరిచారు. మొదట ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ జరిపారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ దర్శనాలకు భక్తులను గుడిలోకి అధికారులు అనుమతించారు.

సూర్యగ్రహణం వల్ల శనివారం రాత్రి మూసేసిన యాదాద్రి దేవాలయాన్ని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అర్చకులు తెరిచారు. మొదట ఆలయాన్ని శుద్ధి చేసి, సంప్రోక్షణ జరిపారు.

ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లోనూ దర్శనాలకు భక్తులను గుడిలోకి అధికారులు అనుమతించారు.

ఇదీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.