ETV Bharat / state

కన్నుల పండువగా యాదాద్రీశుడి చక్రస్నాన ఘట్టం

author img

By

Published : Mar 24, 2021, 4:07 PM IST

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. పదోరోజు వేడుకల్లో భాగంగా నారసింహుని చక్రస్నాన ఘట్టాన్ని నేత్రం పర్వంగా నిర్వహించారు. వెండి గంగాళంలోని పుష్కరిణి జలంతో జరిపిన ఈ మహాఘట్టాన్ని వీక్షించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

yadadri-sri-lakshmi-narasimha-swamy-chakra-snanam-in-brahmotsavam-in-yadadri-bhuvanagiri-district
కన్నుల పండువగా యాదాద్రీశుడి చక్రస్నాన ఘట్టం
కన్నుల పండువగా యాదాద్రీశుడి చక్రస్నాన ఘట్టం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. బాలాలయంలో వెండి గంగాళంలో పుష్కరిణి జలంతో స్వామి, అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

ఈ మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:

కన్నుల పండువగా యాదాద్రీశుడి చక్రస్నాన ఘట్టం

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పదో రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. బాలాలయంలో వెండి గంగాళంలో పుష్కరిణి జలంతో స్వామి, అమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టాన్ని కన్నులపండువగా నిర్వహించారు.

ఈ మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చారు. గురువారం ఉదయం అష్టోత్తర శతఘటాభిషేకంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.