ETV Bharat / state

ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

author img

By

Published : Aug 19, 2020, 10:41 AM IST

Updated : Aug 19, 2020, 2:21 PM IST

Uncle and daughter-in-law death in the same house at yadadri bhuvagiri district
ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

10:40 August 19

ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లాలో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఇంటిలో ఉరేసుకుని మామ భరతయ్య(60), కోడలు మానస(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. మోటకొండూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

కుటుంబంలో గొడవ జరగడం వల్ల మనస్తాపం చెందిన కోడలు మానస (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భయాందోళనకు గురైన మామా మారయ్య(55)కూడా బలవన్మరణం చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : లారీని ఢీకొన్న అంబులెన్స్​... ఇద్దరు మృతి

10:40 August 19

ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

ఒకేఇంట్లో ఉరేసుకుని మామ, కోడలు బలవన్మరణం

యాదాద్రి భువనగిరి జిల్లాలో మామ, కోడలు ఆత్మహత్య చేసుకున్నారు. ఒకే ఇంటిలో ఉరేసుకుని మామ భరతయ్య(60), కోడలు మానస(27) బలవన్మరణానికి పాల్పడ్డారు. మోటకొండూరు మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  

కుటుంబంలో గొడవ జరగడం వల్ల మనస్తాపం చెందిన కోడలు మానస (28) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భయాందోళనకు గురైన మామా మారయ్య(55)కూడా బలవన్మరణం చేసుకున్నాడు. ఒకే కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవడంపై ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల వల్లే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చూడండి : లారీని ఢీకొన్న అంబులెన్స్​... ఇద్దరు మృతి

Last Updated : Aug 19, 2020, 2:21 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.