ETV Bharat / state

రేపు భువనగిరిలో

పార్లమెంటు స్థాయి సమావేశాలతో తెరాస కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.​ రేపు భువనగిరిలో జరగనున్న సమావేశానికి ప్రాంగణం ముస్తాబవుతోంది.

author img

By

Published : Mar 6, 2019, 7:15 PM IST

సభకు సర్వం సిద్ధం
సభకు సర్వం సిద్ధం
రేపు నిర్వహించనున్న భువనగిరి పార్లమెంటు స్థాయి తెరాస కార్యకర్తల సమావేశానికి నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలురానుండగా... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఐదేళ్ల కాలంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ తెలిపారు.కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వస్తున్న ఈ సభాఏర్పాట్లను ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పర్యవేక్షించారు.

ఇవీ చూడండి:ఇదో చైన్​ సిస్టమ్

సభకు సర్వం సిద్ధం
రేపు నిర్వహించనున్న భువనగిరి పార్లమెంటు స్థాయి తెరాస కార్యకర్తల సమావేశానికి నాయకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలురానుండగా... ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఐదేళ్ల కాలంలో భువనగిరి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామని ఎంపీ బూర నర్సయ్యగౌడ్​ తెలిపారు.కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వస్తున్న ఈ సభాఏర్పాట్లను ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ పర్యవేక్షించారు.

ఇవీ చూడండి:ఇదో చైన్​ సిస్టమ్

Intro:Tg_wgl_21_06_Jails_Dg_visit_ab_c1
NarasimhaRao, Mahabubabad,9394450198.
(. ) తెలంగాణ జైళ్ల శాఖ భారతదేశంలో అగ్రస్థానంలో ఉందని జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ సింగ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ జైల్ ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం జరిగిన సిటిజన్ ఫోరం సదస్సులోఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ..... జైళ్ల లో వైద్య, తదితర సదుపాయాలు పెరిగాయని ,దీంతో ఖైదీల మరణాల సంఖ్యను 56 నుంచి 8 కి తీసుకువచ్చామని అన్నారు. జైళ్ల శాఖ టర్నోవర్ 400 కోట్లకు పెరిగిందని, ఇది భారతదేశంలో అత్యధిక ఆదాయం ఇచ్చేరాష్ట్రం అన్నారు.అంతేకాక సమాజ సేవలోకూడా ముందుందని, హైదరాబాదులోపదివేల మంది యాచకులకు ఆశ్రయమిచ్చి, హైదరాబాద్ ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చామన్నారు. విద్యా దానం పథకం ద్వారా ఒక లక్షా 30వేల మంది ఖైదీలకు విద్యాబుద్ధులు నేర్పి , అక్షరాస్యులుగా మార్చామన్నారు.నేర రహిత రాష్ట్రం గా మార్చి, తెలంగాణ రాష్ట్రంలోని జైళ్ల ను విద్యా శిక్షణ కేంద్రాలు, కర్మాగారాలు గా మార్చాలని కోరుకుంటున్నానని అన్నారు.
బైట్
వినయ్ కుమార్ సింగ్....జైళ్ల శాఖ ,D.G.


Body:హైదరాబాద్ను బెగ్గర్స్ ఫ్రీ సిటీగా మార్చిన ఘనత తెలంగాణ జైలు శాఖకు దక్కిందని డీజీ వీకే సింగ్ అన్నారు


Conclusion:9394450198
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.