ETV Bharat / state

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్​ - latest news The government whip that opened the cotton buying center

యాదాద్రి భువనగిరి జిల్లా కాటేపల్లిలోని గాయత్రి మిల్లులో ప్రభుత్వ విప్​ గొంగిడి సునీతమహేందర్​ రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్​
author img

By

Published : Nov 18, 2019, 8:01 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని శ్రీ గాయత్రి మిల్లులో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.

చలికాలం తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు పత్తిని ఎండకు ఆరబెట్టి తెస్తే మంచి ధర పొందవచ్చన్నారు. వర్షాల వల్ల పత్తి కొద్దిగా నల్లగా ఉన్నప్పటికీ... రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్​

ఇదీ చూడండి : వైరల్​: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికి హత్య

యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లిలోని శ్రీ గాయత్రి మిల్లులో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా పత్తి కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని సూచించారు.

చలికాలం తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు పత్తిని ఎండకు ఆరబెట్టి తెస్తే మంచి ధర పొందవచ్చన్నారు. వర్షాల వల్ల పత్తి కొద్దిగా నల్లగా ఉన్నప్పటికీ... రైతులను ఇబ్బంది పెట్టకుండా పత్తిని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్​

ఇదీ చూడండి : వైరల్​: నడిరోడ్డుపై యువకుడిని కత్తులతో నరికి హత్య

Intro:Tg_nlg_185_18_wip_sunitha_tour_av_TS10134


యాదాద్రి భువనగిరి..
సెంటర్..యాదగిరిగుట్ట..

రిపోర్టర్.. చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630...



మోటకొండుర్ మండలం కాటేపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు MLA & ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు.

యాంకర్ వాయిస్:
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామములో శ్రీ గాయత్రి పత్తిమిల్లులో, CCI పత్తికొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆలేరు MLA ప్రభుత్వ విప్. గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారు రిబ్బన్ కట్ చేసి పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ దలారుల చేతిలో రైతులు మోసపోకుండా ప్రభుత్వ ప్రత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని అమ్మితే రైతులు నష్టపోకుండా మద్దతు ధర పొందగల్గుతారని,అలాగే చలికాలం తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైతులు ప్రత్తిని ఎండకు ఆరబెట్టి తెస్తే తేమ శాతం 8 % ఉంటే 5550రూపాయలు /క్వింటాలు.మరియు 9%-10% ఉంటే 5500/క్వింటాలు,11%-12% ఉంటే 5450/క్వింటాలు రైతులకు ధర వస్తుందని,అలాగే ప్రత్తి వర్షాలకు కొద్దిగా విత్తు నాశనమైనప్పటికి రైతులను ఇబ్బంది పెట్టకుండా ప్రత్తి కొనాలని అక్కడి అధికారులను విజ్ఞప్తి చేశారు.

బైట్:MLA విప్ సునీత...ఆలేరు శాసన సభ్యులు...Body:Tg_nlg_185_18_wip_sunitha_tour_av_TS10134Conclusion:Tg_nlg_185_18_wip_sunitha_tour_av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.