ETV Bharat / state

స్వాతి నక్షత్రం సందర్భంగా నారసింహునికి శతఘటాభిషేకం

నృసింహస్వామి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకుని యాదాద్రి పుణ్యక్షేత్రంలో శతఘటాభిషేకం నిర్వహించి ప్రత్యేక పూజలు జరిపారు.

author img

By

Published : Nov 25, 2019, 12:50 PM IST

స్వాతి నక్షత్రం సందర్భంగా నారసింహునికి శతఘటాభిషేకం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శతకలశాలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాల నడుమ యాదగిరీశునికి శతఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ చేశారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా నారసింహునికి శతఘటాభిషేకం

ఇదీ చదవండిః యాదాద్రిలో ధగధగలాడే దర్శన వరుసలు

యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో లక్ష్మీ నరసింహుని జన్మనక్షత్రం సందర్భంగా శతకలశాలతో ప్రత్యేక పూజలు చేశారు. మంగళవాయిద్యాల నడుమ యాదగిరీశునికి శతఘటాభిషేకం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ చేశారు.

స్వాతి నక్షత్రం సందర్భంగా నారసింహునికి శతఘటాభిషేకం

ఇదీ చదవండిః యాదాద్రిలో ధగధగలాడే దర్శన వరుసలు

Intro:Tg_nlg_185_25_swathi_pujalu_av_TS10134




సెంటర్:యాదగిరిగుట్ట
(యాదాద్రి జిల్లా)

యాంకర్:నేడు నరసింహుని జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు.స్వాతి నక్షత్రం సందర్బంగా భక్తులు యాదాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షిణ చేశారు....నరసింహుని జన్మనక్షత్రం సందర్బంగా శత కలశలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శత కలశల లోని జలాలకు ప్రత్యేక పూజలు చేసి పాలు,పెరుగు తో వేదమంత్రలు, మంగళ వాయిద్యాల నడుమ నరసింహునికి అష్టోత్తర శత ఘటాభిషేకం నిర్వహించారు ఆలయ అర్చకులు...స్వామి వారి అష్టోత్తర శతఘటాభిషేకం పూజలో స్థానికులు,భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

బైట్..ఆలయ స్థానాచార్యులు,సందుగుల రాఘవ చార్యులు...Body:Tg_nlg_185_25_swathi_pujalu_av_TS10134Conclusion:Tg_nlg_185_25_swathi_pujalu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.