ETV Bharat / state

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత - latest news on Gongidi Sunita

యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ విప్​ గొంగిడి సునీత మహేందర్​రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

Students need to be disciplined: Gondi Sunita
విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత
author img

By

Published : Jan 7, 2020, 11:14 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని దూదివెంకటాపురం, బొందుగుల గ్రామాల్లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి​ సునీత మహేందర్​రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ముందుగా బొందుగులలో హమాలీ కార్మిక భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పాల కేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం దూదివెంకటాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నూతన భవనాలను ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని, వార్షిక పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు. మన ఎదుగుదల మన క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుందని.. తోటివారితో మర్యాదగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత

ఇవీ చూడండి: 'పురపోరుకు నేడే నోటిఫికేషన్..!'

యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలంలోని దూదివెంకటాపురం, బొందుగుల గ్రామాల్లో ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గొంగిడి​ సునీత మహేందర్​రెడ్డి పర్యటించారు. ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.

ముందుగా బొందుగులలో హమాలీ కార్మిక భవనానికి శంకుస్థాపన చేశారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన పాల కేంద్రం, గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. అనంతరం దూదివెంకటాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నూతన భవనాలను ప్రారంభించి, విద్యార్థులతో మాట్లాడారు.

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు శ్రద్ధగా చదువుకుని, వార్షిక పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. కష్టపడి చదివితే ఎంతటి లక్ష్యాన్నైనా సాధించవచ్చన్నారు. మన ఎదుగుదల మన క్రమశిక్షణపై ఆధారపడి ఉంటుందని.. తోటివారితో మర్యాదగా వ్యవహరించాలని విద్యార్థులకు సూచించారు.

విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి: గొంగిడి సునీత

ఇవీ చూడండి: 'పురపోరుకు నేడే నోటిఫికేషన్..!'

Intro:Tg_nlg_83_06_wip_tour_vo_TS10134_

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్..


వాయిస్...
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం దూదివెంకటాపురం గ్రామం,మరియు బొందుగుల, గ్రామాలలో జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో అదనపు తరగతి గదుల నూతన భవనాలను ప్రారంభించి,బొందుగుల లో హమాలి కార్మిక భవనానికి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన, చేసి,పాల కేంద్రం,నూతన గ్రామ పంచాయతీ,భవనాలను ప్రారంభించారు, ఆలేరు శాసన సభ్యులు, గొంగిడి సునితమహేందర్ రెడ్డి గారు అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో మాట్లాడుతూ
ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులు క్రమశిక్షణ తో, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు అన్ని0టిని శ్రద్ధ గా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని, ప్రభుత్వ పాఠశాలలకు మంచిపేరు తీసుకురావాలని అదేవిధంగా కష్టపడి చదివితే ఏ లక్ష్యం అయిన సాధించవచ్చని విద్యార్థులతో తెలిపారుఎమ్మెల్యే గారు అన్నారు మన యొక్క ఎదుగుదల మన యొక్క క్రమశిక్షణ పైన ఆధారపడి ఉంటుందని అందుకోసం గురువులు బోధించిన అన్నిటిని కూడా అర్థం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు,

బైట్:ఆలేరు ,శాసన సభ్యులు, సునీత మహేందర్ రెడ్డి..

Body:Tg_nlg_83_06_wip_tour_vo_TS10134_Conclusion:Tg_nlg_83_06_wip_tour_vo_TS10134_

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.