ETV Bharat / state

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్​ ప్రభావం

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆర్టీసీ బంద్​ ఉన్నప్పటికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.

author img

By

Published : Oct 19, 2019, 9:36 PM IST

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్​ ప్రభావం

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి రద్దీ పెరిగింది. ఒక వైపు ఆర్టీసీ సమ్మె, బంద్ ఉన్నప్పటికీ, బస్సు సౌకర్యం లేనప్పటికీ భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతపు సెలవు కావటం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. స్వామివారి ఆలయ పరిసరాలు, ప్రసాదాల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. భీమన్నగుట్ట మఠాధిపతి రాఘవేంద్ర స్వామీజీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. వాహనాలకు పోలీసులు కొండపైకి అనుమతి నిరాకరించారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్​ ప్రభావం

ఇవీ చూడండి: ఆ మాస్టారు ఇల్లూ బడి ఓ నందన వనం...

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి రద్దీ పెరిగింది. ఒక వైపు ఆర్టీసీ సమ్మె, బంద్ ఉన్నప్పటికీ, బస్సు సౌకర్యం లేనప్పటికీ భక్తులు భారీగా తరలివచ్చారు. వారాంతపు సెలవు కావటం వల్ల భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. స్వామివారి ఆలయ పరిసరాలు, ప్రసాదాల కౌంటర్లు భక్తులతో నిండిపోయాయి. భీమన్నగుట్ట మఠాధిపతి రాఘవేంద్ర స్వామీజీ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు. వాహనాలకు పోలీసులు కొండపైకి అనుమతి నిరాకరించారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం... కనిపించని బంద్​ ప్రభావం

ఇవీ చూడండి: ఆ మాస్టారు ఇల్లూ బడి ఓ నందన వనం...

Intro:Tg_nlg_188_19_kona_sagina_radhi_av_TS10134


యాదాద్రి భువనగిరి..

సెంటర్.యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630

వాయిస్...
తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయంకు ,పెరిగిన రద్దీ..ఒక వైపు ఆర్టీసీ సమ్మె ,బంద్ ఉన్నప్పటికీ
యాదాద్రి కి వచ్చే భక్తులకు బస్సు సౌకర్యం లేనప్పటికీ తమ సొంత వాహనాలతో ప్రైవేట్ వాహనాలతో తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న వాటి తో స్వామి వారి ఆలయం కు భక్తులు తరలి వచ్చారు వారాంతపు సెలవు అయినప్పటికీ మరియు యధావిధిగా అలయంకువచ్చిన భక్తులు
స్వామివారి ఆలయ పరిసరాల్లో స్వామివారి నిత్య కళ్యాణం లో వ్రత మండపం కళ్యాణ కట్ట పుష్కరిణి పరిసరాలు ధర్మదర్శనం క్యూలైన్లు, ప్రసాదాల కౌంటర్ లు ,భక్తులతో నిండిపోయాయి.భక్తులకు .దర్శన సమయం 2 గంటలు పడుతుంది, వాహనా లను కొండపైకి అనుమతి నిరాకరించిన పోలీసులు,
యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బీమన్నగట్ట మఠం స్వామీజీ రాఘవేంద్ర స్వామీజీ ..ప్రత్యేక స్వాగతం పలికిన ఆలయ అర్చకులు...Body:Tg_nlg_188_19_kona_sagina_radhi_av_TS10134Conclusion:Tg_nlg_188_19_kona_sagina_radhi_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.