ETV Bharat / state

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టీవీఎస్​ ఎక్సెల్​ వాహనం ఢీ కొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

author img

By

Published : Feb 20, 2020, 8:13 AM IST

road accident in yadadribhuvanagiri
ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం స్టేజి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీనితో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.

మృతుడు నల్గొండ జిల్లా నార్కట్​పల్లివాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

ఇవీ చూడండి: కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం నాతాళ్లగూడెం స్టేజి వద్ద బుధవారం రాత్రి ఆర్టీసీ బస్సును, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది. దీనితో ద్విచక్ర వాహనంపై ఉన్న వ్యక్తి అక్కడిక్కడే దుర్మరణం చెందాడు.

మృతుడు నల్గొండ జిల్లా నార్కట్​పల్లివాసిగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రామన్నపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ.. ఒకరు మృతి

ఇవీ చూడండి: కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కొట్టారు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.