యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శంషాబాద్లో జరిగిన యువ వైద్యురాలి హత్యకు నిరసనగా ర్యాలీ నిర్వహించారు. నిందుతులకు వెంటనే ఉరిశిక్ష విధించాలని భవిష్యత్లో ఎవ్వరూ ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా చట్టంలో మార్పులు తీసుకురావాలని కోరారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: 'మహిళలకు రక్షణ లేని ప్రభుత్వం ఉన్నా... లేనట్టే'