ETV Bharat / state

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని మిషన్​ భగీరథ పైప్​లైన్​ లీకై నీరు వృథాగా పోతోంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందని గ్రామస్థులు ఆరోపించారు.

author img

By

Published : Aug 13, 2019, 8:25 PM IST

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలి నీరు వృథగా పోయింది. రోడ్డుపై ఉదయం నుంచి నీరు పారుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన పైప్​లైన్​ నుంచి చిమ్ముతున్న నీళ్లు... ఫౌంటెన్​ను తలపిస్తోంది. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి నీరు వృథా కాకుండా సరైన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

ఇదీ చదవండిః చెట్లు నరికినందుకు రూ.39 వేల జరిమానా

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్​లో మిషన్​ భగీరథ పైప్​లైన్​ పగిలి నీరు వృథగా పోయింది. రోడ్డుపై ఉదయం నుంచి నీరు పారుతున్నా అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కన పైప్​లైన్​ నుంచి చిమ్ముతున్న నీళ్లు... ఫౌంటెన్​ను తలపిస్తోంది. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి నీరు వృథా కాకుండా సరైన చర్యలు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

చౌటుప్పల్​లో లీకైన మిషన్ భగీరథ పైప్​లైన్

ఇదీ చదవండిః చెట్లు నరికినందుకు రూ.39 వేల జరిమానా

Intro:tg_nlg_213_13_pagilina_pipeline_av_TS10117

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలి మంచి నీరు వృథాగా పోతోంది. ఉదయం నుంచి నీరు రోడ్డుపై పారుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. రోడ్డు పక్కన పైప్లైన్ నుంచి చిమ్ముతున్న నీరు వాటర్ ఫౌంటైన్ ను తలపిస్తోంది.


Body:shiva shankar


Conclusion:9948474102

For All Latest Updates

TAGGED:

pipeline
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.