ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి - ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లుగూడెం స్టేజీ వద్ద వెనక నుంచి వచ్చిన లారీ ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్​పై ఉన్న వ్యక్తి పక్కనే ఉన్న వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

accident
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి
author img

By

Published : Dec 30, 2019, 9:16 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్ల గూడెం స్టేజీ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి మండలం వేలుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాజు తన ద్విచక్రవాహనంపై ఆలేరు మండలం కందిగడ్డ తండా గ్రామానికి వెళ్తుండగా... లారీ వెనకు నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్​పై ఉన్న గుగులోతు రాజు పక్కనే ఉన్న వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్ల గూడెం స్టేజీ హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. తుర్కపల్లి మండలం వేలుపల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాజు తన ద్విచక్రవాహనంపై ఆలేరు మండలం కందిగడ్డ తండా గ్రామానికి వెళ్తుండగా... లారీ వెనకు నుంచి వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. బైక్​పై ఉన్న గుగులోతు రాజు పక్కనే ఉన్న వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు.

ప్రమాదంతో కిలో మీటర్ మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం వాహన రాకపోకలను పునరుద్ధరించారు.

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ... ఒకరు మృతి

ఇవీ చూడండి: మధ్య మానేరు ప్రాజెక్టు సందర్శనకు కేసీఆర్

Intro:Tg_nlg_81_30_roddu_praamadam_av_TS10134


యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

యాంకర్ వాయిస్: యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం తాళ్ల గూడెం స్టేజీ హైదరాబాద్_వరంగల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తుర్కపల్లి మండలం వేలు పల్లి గ్రామానికి చెందిన గుగులోతు రాజు తన పల్సర్ బైక్ పై ఆలేరు మండలం కందిగడ్డ తండా గ్రామానికి వెళుతుండగా లారీ వెనక నుండి బైకును ఢీ కొట్టింది. బైక్ పై ఉన్న గుగులోతు. రాజు వెంటనే పక్కనే ఉన్న వాగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు రోడ్డు ప్రమాదం జరగడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి సమాచారం తెలుసుకున్న, యాదగిరిగుట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు..



Body:Tg_nlg_81_30_roddu_praamadam_av_TS10134Conclusion:Tg_nlg_81_30_roddu_praamadam_av_TS10134

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.