ETV Bharat / state

దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి అభివృద్ధి.... - MP KESHAVARAO, MANDALI DEPUTY CHAIREMEN VIDYASAGAR VISIT YADADRI

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్​, రాజ్యసభ సభ్యులు కేకే దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ పునర్నిర్మాణ పనులు  పరిశీలించారు.

MP KESHAVARAO, MANDALI DEPUTY CHAIREMEN VIDYASAGAR VISIT YADADRI
author img

By

Published : Sep 17, 2019, 7:16 PM IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ కె.కేశవరావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందనుందని నేతలు కితాబిచ్చారు.

దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి అభివృద్ధి....

ఇదీ చదవండిః ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...!

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ కె.కేశవరావు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన నేతలకు ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు ఇచ్చారు. స్వామివారి ప్రసాదాన్ని అధికారులు అందజేశారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. యాదాద్రి ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుంటోందని నేతలు అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చెందనుందని నేతలు కితాబిచ్చారు.

దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా యాదాద్రి అభివృద్ధి....

ఇదీ చదవండిః ఇలా చేస్తే... 'డెంగీ' మన దరి చేరదు...!

Intro:Tg_nlg_185_16_kk_temple_visit_av_TS10134


యాదాద్రి భువనగిరి..
రిపోర్టర్..చంద్రశేఖర్. ఆలేరు సెగ్మెంట్..9177863630

సెంటర్..యాదగిరిగుట్ట..
వాయిస్...యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న శాసన మండలి.డిప్యూటి చైర్మన్ నేతి విద్యా సాగర్ రావు.ఎంపీ కె ,కేశవరావు, ప్రత్యేక ఆశీర్వచనాలు చేసిన ఆలయ అర్చకులు.అనంతరం, వారికి స్వామివారి ప్రసాదాలు అందజేసిన అధికారులు

..యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు,,యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని అభివృద్ధి పనులను పరిశీలించిన శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ రావు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.కేశవరావు టి ఎస్ పి ఎస్ సభ్యులు విఠల్రావు సీఎం పి ఆర్ ఓ రమేష్ హజారే

యాదాద్రి ఆలయ0 అద్భుతంగా తీర్చిదిద్ద బడుతుందని కేసీఆర్ ప్రత్యేక చొరవతో యాదాద్రి ఆలయ అభివృద్ధి చేస్తున్నారని, తెలంగాణలో గర్వించదగ్గ పుణ్యక్షేత్రంగా ఏర్పడుతుందని తెలిపారుBody:Tg_nlg_185_16_kk_temple_visit_av_TS10134Conclusion:Tg_nlg_185_16_kk_temple_visit_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.