యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వ్యక్తిగత రక్షణ మెడికల్ కిట్లు అందించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలతో సుమారు 30 మంది పోలీసులకు.. కిట్లు పంపిణీ చేసినట్లు ఏసీపీ ఏఆర్ కృష్ణయ్య, ఆర్ఐ హరిబాబు తెలిపారు. కొవిడ్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా అందించినట్లు పేర్కొన్నారు.
యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేత
యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి వ్యక్తిగత రక్షణ కిట్లు అందజేశారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలతో కిట్లు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు.
![యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేత medical kits distributed to security staff in yadadri temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8545449-187-8545449-1598319201961.jpg?imwidth=3840)
యాదాద్రి ఆలయ భద్రతా సిబ్బందికి మెడికల్ కిట్లు అందజేత
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వ్యక్తిగత రక్షణ మెడికల్ కిట్లు అందించారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్ ఆదేశాలతో సుమారు 30 మంది పోలీసులకు.. కిట్లు పంపిణీ చేసినట్లు ఏసీపీ ఏఆర్ కృష్ణయ్య, ఆర్ఐ హరిబాబు తెలిపారు. కొవిడ్ బారిన పడకుండా ముందు జాగ్రత్తగా చర్యల్లో భాగంగా అందించినట్లు పేర్కొన్నారు.
ఇవీచూడండి: శ్రీశైలం ప్రమాదంపై లోతుగా సీఐడీ విచారణ