ETV Bharat / state

యాదగిరీశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ నవీన్​కుమార్ - యాదాద్రి ఆలయం వార్తలు

తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి ఆలయాన్ని ఎమ్మెల్సీ నవీన్​కుమార్​ దర్శించుకున్నారు. విజయదశమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించారు.

kukatpally region mlc naveen kumar at yadadri temple
యాదగిరీశుడిని దర్శించుకున్న ఎమ్మెల్సీ నవీన్​కుమార్
author img

By

Published : Oct 25, 2020, 7:51 AM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దసరా పండుగ పురస్కరించుకుని ప్రముఖులు దర్శించుకున్నారు. కూకట్​పల్లి, మేడ్చల్​ మల్కాజిగిరి ప్రాంత ఎమ్మెల్సీ నవీన్​కుమార్ బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నవీన్​కుమార్​కు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. వారికి ఆలయ అర్చకులు స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దసరా పండుగ పురస్కరించుకుని ప్రముఖులు దర్శించుకున్నారు. కూకట్​పల్లి, మేడ్చల్​ మల్కాజిగిరి ప్రాంత ఎమ్మెల్సీ నవీన్​కుమార్ బాలాలయంలోని కవచ మూర్తులను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

నవీన్​కుమార్​కు ఆలయ అర్చకులు ప్రత్యేక స్వాగతం పలికారు. వారికి ఆలయ అర్చకులు స్వర్ణ పుష్పార్చన పూజలు చేశారు. అనంతరం ఆలయ అధికారులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు.

ఇదీ చదవండి- రాష్ట్ర ప్రజలకు సీఎం విజయదశమి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.