ETV Bharat / state

గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా జిల్లెడుచెల్క స్టేజి వద్ద చోటుచేసుకుంది.

author img

By

Published : Apr 22, 2019, 1:06 PM IST

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జిల్లెడుచెల్క స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జింకకు వెటర్నరీ వైద్యునితో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: భార్యను చంపిన భర్త.. నిర్ధరణ తర్వాత పరారీ

గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ జింక మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం జిల్లెడుచెల్క స్టేజి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒక జింక మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. జింకకు వెటర్నరీ వైద్యునితో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేస్తామని తెలిపారు.

ఇవీ చూడండి: భార్యను చంపిన భర్త.. నిర్ధరణ తర్వాత పరారీ

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.