ETV Bharat / state

యాదగిరీశుడిని దర్శించుకున్న ఐఏఎస్​ చిరంజీవులు - యాదగిరీశుడిని దర్శించుకున్న ఐఏఎస్​ చిరంజీవులు

రాష్ట్రంలో ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారిని ఐఏఎస్​ అధికారి చిరంజీవులు కుటుంబసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

యాదగిరీశుడిని దర్శించుకున్న ఐఏఎస్​ చిరంజీవులు
author img

By

Published : Jul 29, 2019, 5:44 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఐఏఎస్​ చిరంజీవులు (కమిషనర్ ఆఫ్​ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా విచ్చేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని చిరంజీవులకి అందజేశారు.

యాదగిరీశుడిని దర్శించుకున్న ఐఏఎస్​ చిరంజీవులు

ఇదీ చదవండిః అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్​రెడ్డి అంత్యక్రియలు

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని ఐఏఎస్​ చిరంజీవులు (కమిషనర్ ఆఫ్​ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్) దర్శించుకున్నారు. ఆయన కుటుంబసమేతంగా విచ్చేసి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారికి స్వాగతం పలికి ఆశీర్వదించారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని చిరంజీవులకి అందజేశారు.

యాదగిరీశుడిని దర్శించుకున్న ఐఏఎస్​ చిరంజీవులు

ఇదీ చదవండిః అశ్రునయనాల మధ్య ముగిసిన జైపాల్​రెడ్డి అంత్యక్రియలు

TG_NLG_32_29_ELUGUBANTI_DHADI_AV_TS10103 అజయ్ కుమార్,ఈటీవీ కంట్రిబ్యూటర్, దేవరకొండ, నల్లగొండ జిల్లా ఫోన్:8008016365 నల్లగొండ జిల్లా చందంపేట మండలంలో ఎలుగుబంటి దాడిలో ఇద్దరు గాయపడ్డారు. కంబాలపల్లి గ్రామానికి చెందిన ఏడుకొండలు పశువులను మేపడానికి నల్లమల్ల ఆటవీప్రాంతనికి తీసుకువెళ్లి రాత్రి సమయంలో తిరిగి పశువులను తీసుకొని ఇంటికి వస్తున్న క్రమంలో ఎలుగుబంటి దాడిచేసింది.దీంతో గమనించిన సమీప వ్యవసాయ పొలంలో రైతులు కేకలువేయడంతో ఎలుగుబంటి పరారైంది.ఇదే రోజు అర్ధరాత్రి ఎలమలమంద గ్రామంలో ఇంటిబయట నిద్రిస్తున్న రేఖ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేయడంతో గాయాలయ్యాయి.దీంతో గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.