ETV Bharat / state

యాదాద్రీశుని గతనెల ఆదాయం కోటి దాటింది..

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీని అధికారులు లెక్కించారు. 25 రోజుల ఆదాయాన్ని లెక్కగట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

author img

By

Published : Jan 6, 2021, 8:30 AM IST

యాదాద్రిలో హుండీ లెక్కింపు
యాదాద్రిలో హుండీ లెక్కింపు

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలోని హుండీ లెక్కింపు చేపట్టారు. 25 రోజుల హుండీ ఆదాయం రూ. కోటి 37 లక్షల 95వేల 365 నగదు, 59 గ్రాముల బంగారం, 4 కిలోల 50 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత రెడ్డి, అధికారులు తెలియజేశారు.

కొవిడ్ నిబంధనలకనుగూణంగా హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రిలో హుండీ లెక్కింపు
యాదాద్రిలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి: లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆలయంలోని హుండీ లెక్కింపు చేపట్టారు. 25 రోజుల హుండీ ఆదాయం రూ. కోటి 37 లక్షల 95వేల 365 నగదు, 59 గ్రాముల బంగారం, 4 కిలోల 50 గ్రాముల వెండి వచ్చినట్లుగా ఆలయ కార్యనిర్వహణాధికారి గీత రెడ్డి, అధికారులు తెలియజేశారు.

కొవిడ్ నిబంధనలకనుగూణంగా హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారులు, ఎస్పీఎఫ్ పోలీసులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

యాదాద్రిలో హుండీ లెక్కింపు
యాదాద్రిలో హుండీ లెక్కింపు

ఇదీ చూడండి: లెక్క చెప్పని నాయకులు... 40 వేల మందిపై అనర్హత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.