ETV Bharat / state

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి 19 రోజుల హుండి ఆదాయాన్ని ఆలయాధికారులు ఈరోజు లెక్కించారు.

author img

By

Published : Dec 3, 2019, 8:26 PM IST

http://10.10.50.85:6060///finalout4/telangana-nle/finalout/03-December-2019/5258525_yadadri_hundi_spot_nsp.mp4
శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి హుండి లెక్కింపు ఈరోజు నిర్వహించారు. దేవస్థానం 19 రోజుల హుండి ఆదాయం రూ. 85 లక్షల 9వేల 937 నగదు, 51 గ్రాముల బంగారం, 4 కిలోల 250 గ్రాముల వెండి ఆదాయం ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు.

శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామి వారి హుండి లెక్కింపు ఈరోజు నిర్వహించారు. దేవస్థానం 19 రోజుల హుండి ఆదాయం రూ. 85 లక్షల 9వేల 937 నగదు, 51 గ్రాముల బంగారం, 4 కిలోల 250 గ్రాముల వెండి ఆదాయం ఆలయ ఖజానాకు చేకూరినట్లు ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతారెడ్డి వెల్లడించారు.

శ్రీలక్ష్మి నరసింహస్వామి హుండి లెక్కింపు

ఇదీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..

Intro:Tg_nlg_187_03_hundi_leccimpu_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహస్వామివారి హుండీ లెక్కింపు మంగళవారంఈరోజు నిర్వహించారు,
యాదాద్రి:యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం 19 రోజుల హుండీ ఆదాయం 85లక్షల,09వేల,937రూపాయల నగదు...51 గ్రాముల బంగారం,4కిలోల250 గ్రాముల వెండి.. ఆదాయం ఆలయ ఖజానాకు చేకూరి నట్లు ఆలయ అధికారులు, ఆలయ కార్యనిర్వాహణ అధికారి గీతా రెడ్డి వెల్లడించారు...

Body:Tg_nlg_187_03_hundi_leccimpu_av_TS10134Conclusion:Tg_nlg_187_03_hundi_leccimpu_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.