ETV Bharat / state

నేను ముందుగా డాక్టర్​ని... తర్వాతే రాజకీయవేత్తను - farmer mp bura narsaiah goud treated an injured person

మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్​ మానవత్వాన్ని చాటుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రం వద్ద ద్విచక్రవాహనంపై నుంచి పడిన ఓ వ్యక్తిని.. తన కారులో ఆస్పత్రికి చేర్చి, ప్రథమ చికిత్స చేశారు.

మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్​
author img

By

Published : Nov 24, 2019, 9:33 AM IST

మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్​

మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్​ యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంలో తెరాస నేత యాకుబ్​ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా మోత్కూరులోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నుంచి పడ్డాడు.

అతన్ని చూసిన నర్సయ్య కారును ఆపి, అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల తన కారులోనే ఆ వ్యక్తిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్​ అందుబాటులో లేకపోవడం వల్ల గాయపడిన వ్యక్తి కాలుకు నర్సయ్యగౌడ్​ చికిత్స చేసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ముందుగా తాను డాక్టర్​న​ని, తర్వాతే రాజకీయ నాయకుడిని అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ పేర్కొన్నారు.

మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్​

మాజీ ఎంపీ డా.బూర నర్సయ్యగౌడ్​ యాదాద్రి భువనగిరి జిల్లా ఆరెగూడెంలో తెరాస నేత యాకుబ్​ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా మోత్కూరులోని జ్యోతిరావు పూలే కూడలి వద్ద ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై నుంచి పడ్డాడు.

అతన్ని చూసిన నర్సయ్య కారును ఆపి, అంబులెన్స్​కు ఫోన్​ చేశారు. అంబులెన్స్​ అందుబాటులో లేకపోవడం వల్ల తన కారులోనే ఆ వ్యక్తిని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

డాక్టర్​ అందుబాటులో లేకపోవడం వల్ల గాయపడిన వ్యక్తి కాలుకు నర్సయ్యగౌడ్​ చికిత్స చేసి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మెరుగైన వైద్యం కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

ముందుగా తాను డాక్టర్​న​ని, తర్వాతే రాజకీయ నాయకుడిని అని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్​ పేర్కొన్నారు.

Intro:Contributor: Anil
Center: Tungaturthi
Dest: Suryapet
మానవత్వం పరిమళించిన మంచి మనసున్న నాయకుడు....✊
యాదాద్రి భువనగిరి జిల్లా;-

మోత్కూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని జ్యోతిరావు పూలే విగ్రహం దగ్గర బైక్ పై నుండి పడి ,,
ఉన్న వ్యక్తిని చూసి ,,
కారు ఆపి గాయపడ్డ వ్యక్తిని తన కారులో మోత్కురు
తేజ హాస్పిటల్ కి తీసుకెళ్లి వైద్యం చేస్తున్న భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్ ..
వివరాల్లొకి వెళ్ళితే:
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కురు మున్సిపాలిటీ కేంద్ర పరిదిలోని ఆరెగూడెంలో తెరాస నాయకుడు యాకూబ్ రెడ్డి తండ్రి బద్దం రామనర్సింహారెడ్డి ఆనారోగ్యంతో మృతి చెందారు వారి కుటుంబాన్ని పరామర్షించి తిరిగి వస్తున్న మాజి భువనగిరి ఎంపి బూరనర్సయ్యగౌడ్ కు మోత్కురు లోని పూలె కూడలి వద్ద ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదం లో కాలుకు గాయం అయ్యి కింద పడి ఉండడం గమనించిన మాజి ఎంపి అంబులెన్స్ కొరకు ప్రయత్నించాడు అందుబాటులో అంబులెన్స్ లేక పోవడంతో తన స్వంత కా‌రులోనే మోత్కూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్ళి తే హస్పిటల్ లో డాక్టర్ అందుబాటులో లేక పోవడంతో భాదితుని కాలుకు కట్టు కట్టి భాదితుని ని వివరాలు తెలుసుకొని చారవాణిలో వారి కుటింబికులకు సమాచారం అందించి మెరుగైన చికిత్స కోసం మరో అంబులెన్స్ లో భువనగిరి ఏరియా ఆసుపత్రికి పంపించండం జరిగింది.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నేను మోదలు డాక్టర్ నని , తరువాతే రాజకీయ నారకునని , ప్రమాదంలో ఎవరు ఉన్నా రాజకీయాలకు అతీతంగా ప్రథమ చికిత్స చేస్తానని ఐదు సంవత్సరాలు ఈ నియోజకవర్గ ప్రజలతో అనుభందం ఉందని ఎవరికి ఆపద కల్గినా స్పందిస్తానని అన్నారు ,
అనంతరం మోత్కురు పద్మశాలి కాలనీ లో ఈ మద్య కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మహేశ్వరం సురేదర్ కుటుంబాన్ని పరామర్షించి ఆర్ధిక సహాయం అందించారు.Body:.Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.