ETV Bharat / state

యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. సీఎస్​గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా ఆలయానికి వచ్చిన ఆయనకు అధికారులు ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : Jan 5, 2020, 2:48 PM IST

cs somesh kumar visited yadadri temple
యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ సోమేశ్​ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎస్​కు ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.

దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్​ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొండ పైగల హరిత టూరిజంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఆలయానికి వచ్చిన సోమేశ్​కుమార్​కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. సోమేశ్​కుమార్​ వెంట ఆలయ ఈవో గీతారెడ్డి, జిల్లా కలెక్టర్​ అనిత రామచంద్రన్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్​రావు, పలువురు యాడ అధికారులు ఉన్నారు.

యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

ఇవీ చూడండి: 'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి​ సోమేశ్​ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీఎస్​కు ఆలయ ఈవో గీతారెడ్డి లడ్డూ ప్రసాదం అందజేశారు.

దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన సీఎస్​ పనుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కొండ పైగల హరిత టూరిజంలో స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు.

సీఎస్​గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఆలయానికి వచ్చిన సోమేశ్​కుమార్​కు ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. సోమేశ్​కుమార్​ వెంట ఆలయ ఈవో గీతారెడ్డి, జిల్లా కలెక్టర్​ అనిత రామచంద్రన్, వైటీడీఏ వైస్ ఛైర్మన్ కిషన్​రావు, పలువురు యాడ అధికారులు ఉన్నారు.

యాదాద్రి నరసింహ స్వామి సేవలో సీఎస్​

ఇవీ చూడండి: 'ఇప్పుడు వ్యతిరేకించకుంటే.. రేపు మరొకరికి ఇదే దుస్థితి రావొచ్చు'

Intro:Tg_nlg_81_05_yadadri_cs_visit_av_TS10134


యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్..
యాంకర్: యాదాద్రి ,యాదగిరిగుట్ట,శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న సీఎస్, ప్రధానాలయం,శివాలయం, సహా టెంపుల్ సిటీ, ప్రెసిడెన్షియల్ సూట్ల నిర్మాణ పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
వాయిస్: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్. ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం చేసిన ఆలయ అర్చకులు, లడ్డూ ప్రసాదం అందజేశారు ఆలయ ఈఓ గీతారెడ్డి. దర్శనానంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి, స్థానిక అధికారులతో కొండ పైన గల హరిత టూరిజం, లో రివ్యూ నిర్వహించారు సీఎస్ సోమేశ్ కుమార్. మొదట స్వామివారిని దర్శించుకున్న సీఎస్ కు ఆలయ అర్చకులు ఆలయ సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా యాదాద్రి క్షేత్రానికి వచ్చిన సోమేశ్ కుమార్ కు అధికారులు ఘనస్వాగతం పలికారు...వారి వెంట ఆలయ ఈఓ గీత, జిల్లా కలెక్టర్డ అనిత రామ చంద్రన్ ,ytda వైస్ ఛైర్మెన్ కిషన్ రావు, యాడ అధికారులు, ఉన్నారు,




Body:Tg_nlg_81_05_yadadri_cs_visit_av_TS10134Conclusion:Tg_nlg_81_05_yadadri_cs_visit_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.