ETV Bharat / state

పిడుగుపాటుకు ఆవు మృతి

author img

By

Published : Oct 10, 2019, 1:05 PM IST

పిడుగు పడి ఆవు మృతి చెందిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా వెంకటాపురంలో జరిగింది. రూ.90,000 విలువ గల పాడి ఆవు మృత్యువాత పడింది.

పిడుగుపాటుకు ఆవు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురంలో వేముల లక్ష్మీ నర్సయ్యకు చెందిన ఆవుపై పిడుగు పడి మృతి చెందింది. రూ.90,000 విలువ గల పాడి ఆవు మరణం బాధగా ఉందన్నారు లక్ష్మీ నర్సయ్య. 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవు చనిపోవడం నష్టమని చెప్పారు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.

యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురంలో వేముల లక్ష్మీ నర్సయ్యకు చెందిన ఆవుపై పిడుగు పడి మృతి చెందింది. రూ.90,000 విలువ గల పాడి ఆవు మరణం బాధగా ఉందన్నారు లక్ష్మీ నర్సయ్య. 15 నుంచి 20 లీటర్ల పాలు ఇచ్చే ఆవు చనిపోవడం నష్టమని చెప్పారు. ప్రభుత్వం సహాయం చేయాలని కోరారు.

పిడుగుపాటుకు ఆవు మృతి

ఇవీ చూడండి: ఉద్యోగం పోయిందనే మనస్థాపంతో ఆర్టీసీ డ్రైవర్ మృతి!

Intro:
Tg_nlg_185_10_raithu__kanniru_av_TS10134

యాదాద్రి భువనగిరి జిల్లా
సెంటర్;తుర్కపల్లి .

యాదాద్రి జిల్లాలో భారీగా వర్షలు కురుస్తున్నాయి.దీంతో నిన్న రాత్రి కురిసిన ఉరుములు మెరుపులా వర్షనికి పిడుగు పడి తుర్కపల్లి మండలం వెంకటాపురం గ్రామనికి చెందిన వేముల లక్ష్మీ నర్సయ్య యొక్క 90,000 విలువ గల పాడి ఆవు మరణించింది, దీంతో కన్నీరు మున్నీరుగా రైతు వేముల లక్ష్మీనర్సయ్య విలపిస్తున్నారు.


ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ.
15,నుండి20 లీటర్ల మేరకు పాలు ఇచ్చే ఆవు చనిపోవడం చాలా బాధగా ఉందని,ఇలాంటి ఆవు మరణించడం మాకు చాలా నష్టమని,రాత్రి కురిసిన వర్షనికి పిడుగు పడి మంచి పాలు ఇచ్చే ఆవు మరణించిందని దయచేసి ప్రభుత్వం మాకు సహాయం చేయాలనీ కోరుకున్నారు..

బైట్...రైతు....Body:Tg_nlg_185_10_raithu__kanniru_av_TS10134Conclusion:Tg_nlg_185_10_raithu__kanniru_av_TS10134
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.