ETV Bharat / state

50 పడకలతో కొవిడ్​-19 ఐసోలేషన్​ కేంద్రం ప్రారంభం - covid isolation centre started at aims in bibinagar

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్​లో 50 పడకలతో కొవిడ్​-19 ఐసోలేషన్​ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​రెడ్డి ప్రారంభించారు. ఇంటి వద్ద హోం ఐసోలేషన్​లో ఉండేందుకు సదుపాయం లేని కరోనా రోగులకు ఇక్కడ చికిత్స పొందవచ్చని ఎమ్మెల్యే వెల్లడించారు.

మదనగ్ గేదతోూగదల మాలూీా ైగూప 50 వా్ే ేూీూా్ ోూ వగవగలోుోీ
50 పడకలతో కొవిడ్​-19 ఐసోలేషన్​ కేంద్రం ప్రారంభం
author img

By

Published : Aug 16, 2020, 8:31 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్​లో 50 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్​-19 ఐసోలేషన్​ కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకేంద్ర ఆసుపత్రిలో 20 పడకలతో కరోనా ఐసోలేషన్​ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించగా తాజాగా మరో 50 పడకలతో ఐసోలేషన్​ను ప్రారంభించారు.

ఇప్పటివరకు జిల్లాలో 70 పడకలతో కరోనా రోగులకు చికిత్స అందనుంది. ఇంటి వద్ద హోం ఐసోలేషన్​లో ఉండేందుకు సదుపాయం లేని కరోనా రోగులకు ఎయిమ్స్​, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఐసోలేషన్​ కేంద్రంలో కొవిడ్​-19 చికిత్స అందించనున్నారు.

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్​లో 50 పడకలతో ఏర్పాటు చేసిన కొవిడ్​-19 ఐసోలేషన్​ కేంద్రాన్ని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్​రెడ్డి ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాకేంద్ర ఆసుపత్రిలో 20 పడకలతో కరోనా ఐసోలేషన్​ కేంద్రాన్ని ఇటీవలే ప్రారంభించగా తాజాగా మరో 50 పడకలతో ఐసోలేషన్​ను ప్రారంభించారు.

ఇప్పటివరకు జిల్లాలో 70 పడకలతో కరోనా రోగులకు చికిత్స అందనుంది. ఇంటి వద్ద హోం ఐసోలేషన్​లో ఉండేందుకు సదుపాయం లేని కరోనా రోగులకు ఎయిమ్స్​, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఐసోలేషన్​ కేంద్రంలో కొవిడ్​-19 చికిత్స అందించనున్నారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.