ETV Bharat / state

యాదాద్రి ఆలయంలో బలిపీఠానికి రాగి తొడుగులు - Flooring of the Yadadri temple on the ground with dark rocks

యాదాద్రి ఆలయ విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్​పై సీసం పూత ద్రావకం పనులు జరుగుతున్నాయి. ఈ సీసం పూతతో బండలు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. మరోవైపు ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఉన్న బలిపీఠానికి రాగి తొడుగులు సైతం అమర్చారు.

Copper gloves to the altar in the Yadadri Temple at yadagirigutta
యాదాద్రి ఆలయంలో బలిపీఠంకు రాగి తొడుగులు
author img

By

Published : Dec 27, 2019, 11:29 AM IST

యాదాద్రి ఆలయ నిర్మాణంలో కృష్ణ శిలతో నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్​పై సీసం పూత ద్రావకం పనులు జరుగుతున్నాయి. ఈ సీసం పూతతో బండలు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. కాలి నడకన వెళ్లేవారికి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లోరింగ్ దోహదపడుతుంది. ఆ మేరకు ప్రత్యేక బృందంతో సీసం పూత పనులు చేపట్టారు.

మరోవైపు ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బలిపీఠానికి రాగి తొడుగులు అమర్చారు. ధ్వజస్తంభానికి సంబంధించిన రాగి తొడుగులను త్వరలో చెన్నైకి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఆ తొడుగులకు బంగారం ఎంత మేరకు అవసరం అవుతుందనే దానిపై నివేదిక తయారు చేసి చెన్నైకి పంపనున్నట్లు సమాచారం. ప్రధాన ఆలయానికి సంబంధించిన ద్వారాలకు తొడుగులను ఆలయ ప్రాంగణంలోనే తయారు చేస్తున్నారు.

యాదాద్రి ఆలయంలో బలిపీఠంకు రాగి తొడుగులు

ఇదీ చూడండి : నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!

యాదాద్రి ఆలయ నిర్మాణంలో కృష్ణ శిలతో నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్​పై సీసం పూత ద్రావకం పనులు జరుగుతున్నాయి. ఈ సీసం పూతతో బండలు కదలకుండా పటిష్ఠంగా ఉంటాయి. కాలి నడకన వెళ్లేవారికి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లోరింగ్ దోహదపడుతుంది. ఆ మేరకు ప్రత్యేక బృందంతో సీసం పూత పనులు చేపట్టారు.

మరోవైపు ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటు చేసిన బలిపీఠానికి రాగి తొడుగులు అమర్చారు. ధ్వజస్తంభానికి సంబంధించిన రాగి తొడుగులను త్వరలో చెన్నైకి తీసుకెళ్లనున్నట్లు తెలిసింది. ఆ తొడుగులకు బంగారం ఎంత మేరకు అవసరం అవుతుందనే దానిపై నివేదిక తయారు చేసి చెన్నైకి పంపనున్నట్లు సమాచారం. ప్రధాన ఆలయానికి సంబంధించిన ద్వారాలకు తొడుగులను ఆలయ ప్రాంగణంలోనే తయారు చేస్తున్నారు.

యాదాద్రి ఆలయంలో బలిపీఠంకు రాగి తొడుగులు

ఇదీ చూడండి : నిల్చోలేం.. కూర్చోలేం.. ప్రయాణం ప్రయాసే..!

Intro:Tg_nlg_188_26_yadadri_works_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..


వాయిస్..


యాదాద్రి ఆలయ నిర్మాణం పూర్తిగా కృష్ణ శిలతో నిర్మితమవుతున్న
నేలపై రూపొందిస్తున్న ఫ్లోరింగ్ పనుల లో సీసం పూత (లెడ్ తో కూడిన, ద్రావకం) పనులు జరుగుతున్నాయి ఈ సీసమ్ పూతతో బండలు కదలకుండా పటిష్టంగా ఉంటాయి కాలి నడకన వెళ్లేవారికి ఇబ్బందులు కలగకుండా ఈ ఫ్లోరింగ్ దోహదపడుతుంది ఆ మేరకు ప్రత్యేక బృందం తో సీసం పూత పనులు చేపట్టారు,

మరో వైపు.
బలిపీఠానికి రాగి తొడుగులు.

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా ప్రధాన ఆలయంలోని గర్భాలయానికి ఎదురుగా ఏర్పాటుచేసిన బలిపీఠము రాగి తొడుగులు అమర్చారు. బలిపీఠానికి సంబంధించిన ఈ రాగి తొడుగు లకు, బంగారు తాపడం చేయించేందుకు ఆలయ స్థపతులు కసరత్తులు చేస్తున్నారు ఇందులో భాగంగా బలిపీఠాని కి సంబంధించిన తొడుగులను ధ్వజస్తంభానికి సంబంధించిన ఈ రాగి తొడుగులను చెన్నైకి త్వరలో తీసుకెళ్ల నున్నట్లు, తెలిసింది ,ఈ తొడుగులకుబంగారం ఎంత మేరకు అవసరం అవుతుందనే దాని పై నివేదిక తయారు చేసి చెన్నై కి పంపనున్నట్లు సమాచారం ప్రధాన ఆలయానికి సంబంధించిన ద్వారాలకు తొడుగులను ఆలయ ప్రాంగణంలోనే తయారు చేస్తున్నారు,








Body:Tg_nlg_188_26_yadadri_works_av_TS10134


Conclusion:Tg_nlg_188_26_yadadri_works_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.