ETV Bharat / state

చంద్రమౌళి గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్ - chandramouli goud statue inaugurated by gongidi sunitha

యాదాద్రి భువనగిరి జిల్లా చీకటిమామిడి గ్రామంలో మాజీ సర్పంచ్ ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళి గౌడ్​ విగ్రహాన్ని  ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆవిష్కరించి ఆయనకు నివాళులర్పించారు.

చంద్రమౌళి గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్
author img

By

Published : Nov 25, 2019, 12:33 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళి గౌడ్​ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆవిష్కరించారు. అహర్నిశలు ప్రజలకు సేవలు అందించిన గొప్ప నేత చంద్రమౌళి అని ఎమ్మెల్యే సునీత కొనియాడారు.

అనంతరం గ్రామంలో స్మృతివనాన్ని గొంగిడి సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జడ్పీ ఛైర్మన్ సందీప్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, చంద్రమౌళి ఆత్మీయులు పాల్గొని నివాళులర్పించారు.

చంద్రమౌళి గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

ఇదీ చదవండిః యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం చీకటిమామిడి గ్రామంలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచ్, ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ చంద్రమౌళి గౌడ్​ విగ్రహాన్ని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత ఆవిష్కరించారు. అహర్నిశలు ప్రజలకు సేవలు అందించిన గొప్ప నేత చంద్రమౌళి అని ఎమ్మెల్యే సునీత కొనియాడారు.

అనంతరం గ్రామంలో స్మృతివనాన్ని గొంగిడి సునీత ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, జడ్పీ ఛైర్మన్ సందీప్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, చంద్రమౌళి ఆత్మీయులు పాల్గొని నివాళులర్పించారు.

చంద్రమౌళి గౌడ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

ఇదీ చదవండిః యాదగిరీశున్ని దర్శించుకున్న ప్రభుత్వ విప్

Intro:Tg_nlg_188_24_vigraha_avishkarana_av_TS10134

యాదాద్రి భువనగిరి.
సెంటర్ .యాదగిరిగుట్ట..
రిపోర్టర్..చంద్రశేఖర్ ఆలేరు సెగ్మెంట్..9177863630..

వాయిస్..

బొమ్మల రామరం మండలం..చీకటిమామిడి గ్రామానికి చెందిన మాజీ ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్,మాజీ సర్పంచ్, మచ్చ చంద్రమౌళి గౌడ్ ఓ గొప్ప ప్రజా సేవకుడని అహర్నిశలు తన సేవలు ప్రజలుకు అందించి చీకటిమామిడి చీకట్లను ప్రారదోలిన మచ్చలేని చంద్రుడని అతని అకాల మరణం చాలా బాధాకరమని చంద్రమౌళి గౌడ్ విగ్రహ ఆవిష్కరణ,ఆత్మీయ సభలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు..

బొమ్మలరామరం మండలం చీకటిమామిడి గ్రామంలో విగ్రహం ఆవిష్కరించి,ఆత్మీయ సభ నిర్వహించి,అనంతరం స్మృతివనం ప్రారంభించి,పుల మాల వేసి నివాళులర్పించారు.

ఈ కార్యమనికి
జెడ్పి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి,మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్,కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,tuwj రాష్ట్ర కార్యదర్శి విరహత్ అలీ పలువురు నాయకులు చంద్రమౌళి గౌడ్ ఆత్మీయులు,భారీగా ప్రజలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మచ్చ చంద్రమౌళి సతీమణి శ్రీదేవి మాట్లాడుతూ.ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేస్తానని,చీకటిమామిడి గ్రామంలో ఆయన పెద్ద కోరిక తిరుమలనాధ స్వామి ఆలయం అభివృద్ధి మరియు పాటశాలల్లో ఇంగ్లీషు మీడియం ఏర్పాటు కృషి చేస్తామని అన్నారు,గ్రామల అభివృద్ధి కి ఎప్పుడు తోడ్పడుతానని. .ఇంత మంది మనస్సులను గెలుచుకున్న మంచి ప్రజా సేవకుడి సతిమణి గా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందని తెగేలియజేశారు.
మచ్చ చంద్రమౌళి సోదరుడు శ్రీనివాస్. మాట్లాడుతూ::
అనుక్షణం ప్రజాశ్రేయస్సుకై పరితపించి ఆకాలమరణం చెందిన మా అన్నయ్య మచ్చ చంద్రమౌళి గౌడ్ విగ్రహావిష్కరణ,ఆత్మీయ సభక ఈరోజు ఏర్పాటు చేశామని ఈ కార్యమనికి వందలాది మంది రావటం ఆయన ఎలాంటి సేవలు చేశారో ఇక్కడే అర్థం అవుతుందని,, ఆయన నడిచిన బాటలో మేము నడిచి ఆయన ఆశయాలు నెరవేసుస్తామని అన్నారు...

బైట్...1...మచ్చ చంద్రమౌళి సతీమణి...శ్రీదేవి...

బైట్ . 2....శ్రీనివాస్....మచ్చ చంద్ర మౌళి సోదరుడు....

Body:Tg_nlg_188_24_vigraha_avishkarana_av_TS10134Conclusion:Tg_nlg_188_24_vigraha_avishkarana_av_TS10134

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.