యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం కంఠంగూడెం గ్రామ శివారులో ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. మారుతి కారు బోల్తాపడి కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిని హైదరాబాద్ వారిగా పోలీసులు గుర్తించారు.
ఇవీ చూడండి: అనిశా వలలో ఈసారే ఎక్కువ అవినీతి తిమింగలాలు...!