ETV Bharat / state

యాదాద్రి జిల్లాలో ఘనంగా బోనాల వేడుకలు

author img

By

Published : Aug 19, 2019, 1:12 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘనంగా ముత్యాలమ్మ బోనాల వేడుకలు నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు.

యాదాద్రి జిల్లాలో ఘనంగా బోనాల వేడుకలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ముత్యాలమ్మ దేవత బోనాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. స్థానిక విశ్వబ్రాహ్మణులు దేవతకు నైవేద్యం అందించారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. పంటలు బాగా పండాలంటూ దేవతకు మొక్కుకున్నారు.

యాదాద్రి జిల్లాలో ఘనంగా బోనాల వేడుకలు

ఇదీ చూడండి :నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె

యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ముత్యాలమ్మ దేవత బోనాల కార్యక్రమం నిర్వహించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, నూతన వస్త్రాలు సమర్పించారు. స్థానిక విశ్వబ్రాహ్మణులు దేవతకు నైవేద్యం అందించారు. సాయంత్రం రైతులు ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో దేవాలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. పంటలు బాగా పండాలంటూ దేవతకు మొక్కుకున్నారు.

యాదాద్రి జిల్లాలో ఘనంగా బోనాల వేడుకలు

ఇదీ చూడండి :నాలుగో రోజుకు చేరిన ఆరోగ్య శ్రీ ఆసుపత్రుల సమ్మె

TG_HYD_15_19_HC_GREEN_SIGNAL_MEDICAL_COUNSELLING_AV_3064645 Reporter: Nagaeswara Chary Note: హైకోర్టు, వైద్య కళాశాల ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) వైద్య విద్య ప్రవేశాల ప్రక్రియకు హైకోర్టు పఛ్చ జెండా ఊపింది. ఎంబీబీఎస్, బీడీఎస్ రెండో విడత కౌన్సెలింగ్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేసింది. మొదటి విడత ప్రవేశాల అనంతరం రాష్ట్రంలో మిగిలిన వైద్య సీట్ల భర్తీ కోసం కాళోజీ యూనివర్సిటీ రెండో విడత కౌన్సెలింగ్ చేపట్టింది. అయితే రెండో విడత కౌన్సెలింగ్ లో రిజర్వేషన్ల అమలు రాజ్యాంగ విరుద్దంగా జరుగుతోందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ముందుగా రిజర్వేషన్లు భర్తీ చేసిన తర్వాత.. ఓపెన్ కోటా సీట్లు భర్తీ చేస్తున్నారని.. దాని వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతుందని పిటిషనర్లు వాదించారు. పూర్తి స్థాయి వాదనలు విని నిర్ణయం తీసుకునే వరకు కౌన్సెలింగ్ నిలిపి వేయాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో రెండో విడత ప్రవేశాల ప్రక్రియ నిలిపి వేసిన కాళోజీ యూనివర్సిటీ హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసి వాదనలు వినిపించింది. చట్ట ప్రకారమే కౌన్సిలింగ్ జరుగుతోందని... జీవో ప్రకారమే రిజర్వేషన్ సీట్లు భర్తీ చేస్తున్నామని పేర్కొంది. పిటిషనర్లు కోరుతున్నట్లు భర్తీ చేస్తే... రిజర్వేషన్లు యాభై శాతం దాటుతుందని వాదించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్1 నుంచి తరగతులు ప్రారంభించాల్సి ఉన్నందున కౌన్సిలింగ్ కొనసాగిపునకు అనుమతి ఇవ్వాలని కోరింది. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్లు కొట్టివేస్తూ ఇవాళ తీర్పు వెల్లడించింది. కాళోజీ యూనివర్సిటీ వాదన తో ఏకీభవించిం ఉన్నత న్యాయస్థానం.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు యాభై శాతం మించడానికి వీల్లేదు కాబట్టి.. జోక్యం చేసుకోలేమని పేర్కొంది. End
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.