ETV Bharat / state

'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి' - IKP CENTERS

యాదగిరిగుట్టలో ధాన్యం కొనుగోలు ఆలస్యమవటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా నాయకులు తహసీల్దార్​కు వినతిపత్రం అందించారు. ఇప్పటికైనా అన్ని ఏర్పాట్లు చేసి ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరారు.

BJP LEADERS GIVEN SOLICITATION DOCUMENT TO YADADGIRIGUTTA MRO
'ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి'
author img

By

Published : Apr 25, 2020, 5:02 PM IST

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట తహసీల్దార్​కు భాజపా నాయకులు వినతిపత్రం అందించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. పలు గ్రామాల్లో కల్లాల్లో ధాన్యం ఉన్నపటికీ... కొనుగోలు ప్రారంభం కాలేదని తెలిపారు.

ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని భాజపా నాయకులు కోరారు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట తహసీల్దార్​కు భాజపా నాయకులు వినతిపత్రం అందించారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించి సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రంలో కోరారు. పలు గ్రామాల్లో కల్లాల్లో ధాన్యం ఉన్నపటికీ... కొనుగోలు ప్రారంభం కాలేదని తెలిపారు.

ఇప్పటికైనా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బంది కలగకుండ అన్ని ఏర్పాట్లు చేయాలని భాజపా నాయకులు కోరారు. సమయానికి ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల అకాల వర్షానికి వడ్లు తడిసిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు.

ఇదీ చదవండి: కరోనాపై పోలీసుల ప్రాంక్​.. వీడియో వైరల్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.